![](http://3.bp.blogspot.com/_DKzar0UzXTE/TA3yw3SgaKI/AAAAAAAAABM/0TVFrlw0KhE/s400/hyderabad.jpg)
Present Telangana part of Andhra Pradesh was ruled by Nizam from 1724 to 1948 i.e., 224 Years. For the freedom from Nizam, So many people was died to get Freedom.
వందల సంవత్సరాల నైజాం పాలనలో హైదరాబాదు రాష్ట్రం 16 జిల్లాలు (8 తెలంగాణ జిల్లాలు, 5మరాట్వాడా జిల్లాలు, 3 కర్నాటక జిల్లాలు) కలిగి మూడు భాషల ప్రజలతో ఉండేది. వారి భాషలు ఆచార వ్యవహారాలు వేరైనా - ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ప్రజలు సహజీవనం సాగిస్తూవచ్చారు.
ప్రస్త్రుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ 1724 నుండి 1948 వరకు 224 సంవత్సరాలు నిజాం పాలనలో ఉండేది. నిజం నుండి విముక్తి కలిగించడానికి ఇక్కడి ప్రజలు భాషతో నిమిత్తం లేకుండా ఎన్నెన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. లెక్కలేనంత మంది పోరాడి ప్రాణాలను అర్పించారు.
No comments:
Post a Comment